పోయాయ్‌.. మళ్లీ దక్కలేదు



ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం భారత్‌కు చెందిన కోహినూర్‌. 106 క్యారెట్లు ఉండే ఈ వజ్రం దేశంలో అనేకసార్లు దోపిడీకి గురైంది. చివరికి బ్రిటీష్‌ మహారాణి కిరీటంలో చేరింది. 1849లో లాహోర్‌ ఒప్పందంలో భాగంగా పంజాబ్‌ రాజు దీన్ని బ్రిటీష్‌ వారికి అప్పగించారు. దీంతో భారత్‌ ఓ విలువైన వస్తువును కోల్పోయింది. దాన్ని తిరిగి పొందడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. అలా చరిత్రలో ఎన్నో విలువైన వస్తువులు, సంపదలు ఒకరి దగ్గరి నుంచి చేజారి.. ఇప్పటికి తిరిగి రాలేదు. మరి అవేంటో చూడండి..





కంటైనర్‌ బంగారం ఇంకా దొరకట్లేదు 


పోయాయ్‌.. మళ్లీ దక్కలేదు